News

ప్రజలకు కీలక అలర్ట్. అధికారులు సమ్మె బాట పట్టారు. దీని వల్ల నీటి సరఫరా బంద్ అయ్యింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Swetcha Votarkar Death: యాంకర్ స్వేచ్ఛ మరణం.. తెలంగాణలో కలకలం రేపుతోంది. ఆమె సూసైడ్ చేసుకుందనే వార్తలు వస్తున్నా.. అది ఇంకా ...
శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తుల నమ్మకం, భక్తి ప్రభావాన్ని ప్రతిబింబించేలా హుండీ ఆదాయం రికార్డు స్థాయికి ...
విశాఖపట్నం నగరం గ్లోబల్ వేదికపై మరోసారి తన ప్రతిభను చాటుకుంది. ప్రపంచంలోని 99 దేశాల 630 నగరాల మధ్య నిర్వహించిన మేయర్స్ ...
Panchangam Today: ఈ రోజు జూన్ 28తేదీ ఏమైనా ముఖ్యమైన పనులు ఉన్నాయా? అయితే మీరు కచ్చితంగా రాహుకాలం ఎప్పుడు ఉంది? తిథి, శుభ ...
అదే జరిగితే టీమిండియా బౌలింగ్ మరింత బలహీనంగా మారడం ఖాయం. తొలి టెస్టులో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా పేసర్లు ఏ ...
Jagannath Rath Yatra: దేశవ్యాప్తంగా జగన్నాథ రథయాత్రలు జరుగుతున్నాయి. ఐతే.. అహ్మదాబాద్‌లో.. ఏనుగులు బీభత్సం సృష్టించాయి.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఆధ్యాత్మికతతో నిండిన శుక్రవారం ఉదయం శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. సంప్రదాయబద్ధంగా ఆలయ మర్యాదలతో స్వాగతం పొందిన ఆయన, ...
వెనిస్‌లో జెఫ్ బెజోస్ వైభవంగా నిర్వహించిన పెళ్లి వేడుక ప్రపంచవ్యాప్తంగా ఉత్సాహాన్ని కలిగించింది. ప్రత్యక్ష ప్రసారంగా ...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు "AI ఫర్ ఏపీ పోలీస్ - హ్యాకథాన్ 2025"లో పాల్గొన్నారు. ఆర్టిఫిషియల్ ...
లెజెండరీ క్లాసిక్ ఉంరావ్ జాన్ రీ-రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. బాలీవుడ్ తారలంతా ఒకేచోట కలుసుకున్న ఈ కార్యక్రమం అందరినీ ...
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల వరుసగా పబ్లిక్ మీటింగ్స్‌లో ₹500 నోట్ల రద్దు అవసరమంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.